Monday 22 October 2012

RAJAHMUNDRY DIVISIONAL CONFERENCE - 21-10-2012

రాజమండ్రి డివిజన్ సంయుక్త ద్వై వార్షిక సమావేశము 21-10-2012 తేదిన హెడ్ పోస్ట్ ఆఫీస్ ఆవరణములో  కా.ఎ. సత్య నారాయణ, కా.డి.వి.వి .సత్యనారాయణ, కా.సాయిసుబ్రహ్మణ్యం గార్ల అధ్యక్షతన నిర్వహించ బడినది.

కా. ఎస్.కే.హుమాయున్ గారు ఎన్ .ఎఫ్.పి .ఇ  పతాక ఆవిష్కరణ గావించారు.

కా..ఎస్.కే.హుమాయున్, అఖిల భారత సంఘం పి .4 అధ్యక్షులు మరియు సర్కిల్ కార్యదర్శి , కా..పి .పాండురంగా రావు, జి.డి.ఎస్. (ఎన్ .ఎఫ్.పి .ఇ )  జనరల్  సెక్రటరి, కా..విద్యాసాగర్, డిప్యూటి సర్కిల్ కార్యదర్శి, పి .4.,  కా.. కే.ఎన్ .చారి, జి.డి.ఎస్ సంఘం కోశాధికారి ముఖ్య అతిధులుగా హాజరైనారు.

కా..తురగా సూర్యారావు, పి .3 డివిజనల్ కార్యదర్శి, కాకినాడ ., కా..ఎం .వి.వి.ప్రసాద్., ఆర్గనైజింగ్ కార్యదర్శి, పి .4., కాకినాడ., కా..వీరభద్రం, అమలాపురం డివిజన్., కా..కే.రామ మోహన్ రావు, తాడేపల్లి గూడెం డివిజన్, కా.. సత్య నారాయణ, రామచంద్ర పురం బ్రాంచ్., కా.. చంద్ర రావు, రామచంద్ర పురం బ్రాంచ్, కా..జి.సత్యనారాయణ, తణుకు బ్రాంచ్, కా.. యు.రాజారావు ( మాజీ అధ్యక్షులు, పి .3., రాజమండ్రి డివిజన్) మొ .. వారు కూడా హాజరైనారు.

నూతన కార్యవర్గ ఎన్నిక :

గ్రూప్.సి. సంఘం :

అధ్యక్షులు : కా. బి.వి.వి.మురళి రమణ 
కార్యదర్శి : కా. ఎస్.ఇ .వి. సత్య నారాయణ 
కోశాధికారి : కా. కే. ధనరాజ్ 

పి .4 సంఘం :

అధ్యక్షులు : కా. డి. వి. వి. సత్య నారాయణ 
కార్య దర్శి : కా. ఎన్. వి. రత్నం 
కోశాధికారి : కా. ఎం. సుందరం 

జి. డి. ఎస్ . సంఘం :

అధ్యక్షులు : కా. డి. సాయి సుబ్రహ్మణ్యం 
కార్యదర్శి : కా. కే. నాగేశ్వర రావు 
కోశాధికారి : కా. ఎ. ఆర్. కే. ప్రసాద్