Monday 24 September 2012
Thursday 20 September 2012
Wednesday 5 September 2012
AIPEU-POSTMAN&MTS/Gr.D - A.P CIRCLE - 30th BIENNIAL CIRCLE CONFERENCE AT SIMHACHALAM
అఖిల భారత తపాల ఉద్యోగుల సంఘం -
పోస్ట్ మాన్ & ఎం. టి. ఎస్ /గ్రూప్.డి - ఆంధ్ర ప్రదేశ్ సర్కిల్
రాష్ట్ర సంఘ 30వ ద్వై వార్షిక మహాసభలు విశాఖ పట్టణం జిల్లా , సింహాచలం లో
2012, సెప్టంబర్ 2,3,4 తేదిలలో కా|| రామ సుబ్బా రెడ్డి నగర్ , కా||టి.
విష్ణు మూర్తి ప్రాంగణం లో విజయవంతముగా నిర్వహించ బడినవి.
ఈ సమావేశములకు ముఖ్య అతిధులుగా - శ్రీమతి కరుణా పిళ్ళై , చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్, ఎ.పి సర్కిల్, శ్రీ చంద్ర ప్రకాష్, పోస్ట్ మాస్టర్ జనరల్, విశాఖపట్టణం రీజియన్, శ్రీ ఎన్నం ఉపేందర్, డి. పి .ఎస్ , విశాఖపట్టణం రీజియన్, శ్రీ కె .వి .ఎల్ .ఎన్ మూర్తి , సూపరిన్ టెన్ డెంట్ ,విశాఖపట్టణం డివిజన్ గార్లు హాజరైనారు.
ప్రధాన ఆహ్వానితులుగా --కా|| కే.
రాఘవెంద్రన్ , వర్కింగ్ ప్రెసిడెంట్ , కాన్ఫెడరేషన్, కా|| కే. వి.
శ్రీధరన్, జనరల్ సెక్రటరి, గ్రూప్.సి (న్యు ఢిల్లీ ), కా|| రావి
శివన్నారాయణ , అఫిషి యేటింగ్ జనరల్ సెక్రటరి, గ్రూప్. సి ( న్యూ ఢిల్లీ),
కా|| ఈశ్వర్ సింగ్ దబాస్ , జనరల్ సెక్రటరి , పి -4 సంఘం (న్యూ ఢిల్లీ),
కా|| ఎస్.ఎ. రహీం , జనరల్ సెక్రటరి, సివిల్ వింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్
(న్యూ ఢిల్లీ), కా||పి .పాండు రంగా రావు , జనరల్ సెక్రటరి, జి. డి. ఎస్
సంఘం, కా||పి .మోహన్ , జనరల్ సెక్రటరి, కాజువాల్/కంటిన్జేంట్ యూనియన్,
కా||ఆర్ సీత లక్ష్మి, అసిస్టంట్ సెక్రటరి, ఎన్ .ఎఫ్ పి .యి., కా|| నిర్మల్
సింగ్ దేవ్ , సర్కిల్ సెక్రటరి, పి -4, వెస్ట్ బెంగాల్, కా||డి. బి. మొహంతి
, సర్కిల్ సెక్రటరి , పి -4, ఒరిస్సా , కా||బి.ఆర్.జగదీశ్, అసిస్టంట్
జనరల్ సెక్రటరి, జి. డి. ఎస్ (సి.హెచ్.క్యు ) మొ || వారు హాజరైనారు.
మరియు, కా|| డి.ఎ.ఎస్.వి ప్రసాద్,
సర్కిల్ కార్యదర్శి, గ్రూప్.సి., కా||ఆర్.జే.మధుసూదన రావు, సర్కిల్
కార్యదర్శి, ఆర్-3., ఆర్-4., అడ్మిన్.యూనియన్ ప్రతినిధులు కూడా హాజరైనారు.
మహిళా కమిటి ప్రతినిధులు కా|| వర కుమారి గారు, కా|| సునీత గారు కూడా
హాజరైనారు.
కా||ఎస్.దాసు గారు , రిసెప్షన్
కమిటీ జనరల్ సెక్రటరి స్వాగతం పలుకగా, కా||జి. సాయిబాబా గారు , సి.ఐ.టి.యు
రాష్ట్ర అధ్యక్షులు ప్రారంభ ఉపన్యాసము చేశారు.
పి -4 రాష్ట సంఘానికి "http//www.appostman.blogspot.com" అనే వెబ్ సైట్ ను కా|| ఈశ్వర్ సింగ్ దబాస్ గారు లాంచనంగా ప్రారంభించారు.
గౌ|| శాసన సభ్యులు శ్రీ మల్లా ప్రసాద్ గారు బహిరంగ సభనుద్దేశించి సందేశ మిచ్చారు.
ముఖ్య అతిధులకు, ఆహ్వానితులకు రిసెప్షన్ కమిటీ వారు ఉచిత రీతిన సన్మానము చేయడం జరిగినది.పదవి విరమణ చేసిన కార్య వర్గ సభ్యులు -- కా||యూసుఫ్ పాషా, రాష్ట్ర సంఘ మాజీ కార్యదర్శి, కా||కే.మస్తాన్ రావు, డిప్యూటి సర్కిల్ కార్యదర్శి, కా||టి.వీర భద్రప్ప , సర్కిల్ కోశాధికారి గార్లను సర్కిల్ సంఘం తరపున ఘనంగా సన్మానించడం జరిగినది.
సబ్జెక్ట్ కమిటీ లో పలు అంశాలు,
సమస్యలపై విపులముగా చర్చలు, వాదములు జరిగినవి. సభ్యుల పలు ప్రశ్నలకు
సర్కిల్ కార్య దర్శి సమీక్షలో సమాధానములు చెప్పబడినవి.
అధ్యక్షులు -- కా||అశ్వాక్ హుస్సేన్ (సికిందరాబాద్ డివిజన్)
ఉపాధ్యక్షులు -- కా|| వై.కోటేశ్వర రావు (విజయవాడ డివిజన్)
-- కా|| కే. అప్పలరాజు (విశాఖపట్టణం డివిజన్)
-- కా|| ఎ.రమేష్ (కరీంనగర్ డివిజన్)
సర్కిల్ కార్యదర్శి -- కా|| ఎస్.కే.హుమాయూన్ (నెల్లూరు డివిజన్)
డిప్యూటి స.కార్యదర్శి --కా|| పి .ఎస్.విద్యా సాగర్ (గుంటూరు డివిజన్)
అసిస్టంట్ స. కార్యదర్శి --కా||ఓం ప్రకాష్ (హైదరాబాద్ సిటీ డివిజన్)
--కా||బి.ఎన్ .రెడ్డి (హైదరాబాద్ సౌత్ ఈస్ట్ డివిజన్)
-- కా||సి.రంగా రెడ్డి (గుంతకల్ డివిజన్)
కోశాధికారి -- కా|| కే.రామ కృష్ణ (సికిందరాబాద్ డివిజన్)
ఉప కోశాధికారి -- కా|| జే.ధన సింగ్ (నిజామాబాద్ డివిజన్)
ఆర్గనైజింగ్ స. కార్యదర్శి - కా|| ఎన్ .వి.రత్నం (రాజమండ్రి డివిజన్)
-- కా|| గిరినాదం (చిత్తూరు డివిజన్)
-- కా|| ఎం.వి.వి.ఎస్.ప్రసాద్ (కాకినాడ డివిజన్)
-- కా|| అక్కి రెడ్డి (నంద్యాల డివిజన్)
ఆడిటర్ -- కా|| ఎస్.ఎస్.ఆర్.ఎ.ప్రసాద్
నూతన కార్యవర్గంనకు శుభాకాంక్షలు తెలియ జేస్తున్నాము.
Subscribe to:
Posts (Atom)